అష్టదిగ్గజాల్లో వికటకవిగా పేరొందిన వాడు తెనాలి రామకృష్ణకవి.మొదట పామరుడైన కాళిమాత వరప్రభావంతో హస్యకవిగా మంచి పేరు సంపాదించాడు.రామకృష్ణుడి కధలుగా పిలువబడే యుక్తి కధలు తెలుగుజాతిన ప్రతీ ఇంటిలోను ఇప్పటికి వినిపిస్తాయి.ఇతడి హస్యచతురత అమోగం.రామకృష్ణుడిచే రచింపబడిన పాండురంగ మహత్స్యం ప్రముఖమైనది.
రచనలు - పాండురంగ మహత్స్యం,ఉధ్బుటా రాజ్య చరిత్ర,ఘటికాచల మహత్స్యం
|