కవిత్రయంలో చివరివాడైన ఎఱ్ఱన తిక్కన వదిలివేసిన అరణ్య పర్వాన్ని పూర్తిచేసాడు.ఇతడు 14వ శతాబ్దంలో ప్రకాశం జిల్లాలోని గుడ్లూరు గ్రామంలో జన్మించాడు.ఎఱ్ఱన తల్లి పోతమ్మ, తండ్రి సూరన్న,ఆతరువాత రెడ్డిరాజయిన ప్రోలయ వేమరెడ్డి ఆస్ధానంలో కవిగా ఉన్నాడు.
ఎఱ్ఱన సంస్కృత గ్రంధాలయిన హరివంశము,రామయణములను తెనుగనువదించి తన రాజైన ప్రోలయ వేమరెడ్డికి అంకితమిచ్చాడు.అనువాదములే కాక నరశిమ్హ పురాణమును స్వతంత్ర్యంగా రచించాడు.
ఎఱ్ఱనకు ప్రభందపరమేశ్వరుడు అను బిరుదాంకితము కలదు.ఎఱ్ఱనను ఎర్రాప్రగడ అని కూడా సంభోదిస్తారు.
|