తయారుచేయు విధానం -పంచమిశ్రమం పిండిని,మైదాపిండిని,బియ్యప్పిండిని ఒక పాత్రలోకి తీసుకుని తగినన్ని నీళ్ళు పోసి దానిలో ఉల్లిపాయ ముక్కలు,పచ్చిమిర్చి,కరివేపాకు,ఉప్పు వేసి దొసెల పిండిలా కలుపుకోవాలి.ఇలా కలిపిన పిండిని అరగంట సేపు నాననివ్వాలి.తరువాత స్టౌ వెలిగించి పెనం పెట్టి గరిటెతో పిండిని పలుచగా వేసుకుని చుట్టూ నూనె పొసి రెండు వైపూలా కాలాక తీసెయాలి.దీనిని వెరిశనగ చట్నితో తింటే చాలా రుచిగా ఉంటాయి.
|